Exclusive

Publication

Byline

Location

పేషెంట్​ని పెళ్లి చేసుకున్న సైకాలజిస్ట్​- వేధింపుల కారణంగా ఆత్మహత్య!

భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్​లో 33 ఏళ్ల మహిళా సైకాలజిస్ట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన పేషెంట్​ని పెళ్లి చేసుకున్న ఆ మహిళ, భర్త- అతనిక కుటుంబ సభ్యుల వేధింపులను తట్టుకోలేకే బలవన్మరణానికి పాల... Read More


సింగిల్​ ఛార్జ్​తో 490 కి.మీ వరకు రేంజ్​- ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్ల బుకింగ్​ షురూ..

భారతదేశం, ఆగస్టు 7 -- వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్​ఫాస్ట్.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులోని తమ కొత్త ప్లాంట్‌లో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభి... Read More


30రోజుల్లో ఇలా చేయకపోతే.. మీ ఐటీఆర్​ చెల్లదు! పూర్తి వివరాలు తెలుసుకోండి..

భారతదేశం, ఆగస్టు 7 -- ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్​) దాఖలు చేసిన తర్వాత ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఒక... Read More


అలర్ట్​! అలర్ట్​! 6వేలకుపైగా ఆర్​ఆర్బీ పోస్టుల అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​- ఇలా అప్లై చేసుకోండి..

భారతదేశం, ఆగస్టు 7 -- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియను ఆగస్టు 7, 2025 అంటే, నేటితో ముగించనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ ... Read More


మూడేళ్ల ఎఫ్​డీ​లపై అత్యధిక వడ్డీని ఇస్తున్న టాప్​ బ్యాంకులు ఇవి..

భారతదేశం, ఆగస్టు 6 -- మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూడటం ముఖ్యం. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ ఎనిమిది బ్యాంక... Read More


వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ ప్రకటన..

భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారీఫ్​ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) నిర్ణయించింది. ఈ ... Read More


వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ ప్రకటన- జీడీపీ అంచనాలు కూడా..

భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారీఫ్​ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) నిర్ణయించింది. ఈ ... Read More


భారత్​పై ట్రంప్​ 50శాతం టారీఫ్​- ఏ రంగాలపై ప్రభావం ఎక్కువ?

భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి 'సుంకాల' దాడి చేశారు. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు 'భారత్‌కు శిక్ష' అంటూ.. అదనంగా 25 శాతం టారీఫ్​ని... Read More


ఇండియా మీద ట్రంప్ 'సుంకాల​' దాడి.. 50శాతం టారీఫ్​ని ప్రకటించిన అధ్యక్షుడు- ఘాటు జవాబు ఇచ్చిన భారత్​!

భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై 'సుంకాల' దాడి చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు భారత్‌కు శిక్షగా 25శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు బ... Read More


ఆగస్ట్​ 6 : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​కి బెస్ట్​ ఛాన్స్​?

భారతదేశం, ఆగస్టు 6 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 308 పాయింట్లు పడి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి... Read More